HYD: మాసబ్ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, స్పాట్ అడ్మిషన్ పొందే విద్యార్థులు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.