NLR: కలిగిరిలోని ఎర్ర తోటకు చెందిన మాధవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో మధు అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. అయితే మధు కుటుంబ సభ్యులు మాధవిపై దాడి చేయడంతో ఆమె మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మధుతోపాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.