NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు MLA జయసూర్య నేడు నంది కోట్కూరులో పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు పట్టణంలోని BRR నగర్, కోట వీధి, రాముల వీధి, బొంగుల బజార్, గాంధీ నగర్ సుబ్బారావు పేట, సాయిబాబా పేట, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో పంపిణీ చేస్తారని కార్యాలయం సమాచార ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.