HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో, శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో, 14 జూన్ 2025 శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు, సంకటహర చతుర్ధి సందర్భంగా, గణపతి హోమం, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, శ్రీ శివాలయం ఆలయ ఇంఛార్జి అధికారి పార్థ సారధి ఒక ప్రకటనలో తెలియజేశారు.