KMR: పట్టా భూములను సాదాబైనామాల ద్వారా కాకుండా కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.