SKLM: పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో రూర్కెలా నుంచి గుణుపూర్ వెళ్తున్న రాజా రమణి ఎక్స్ప్రెస్ రైలు సోమవారం సుమారు పది గొర్రెలను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. గతంలో కూడా అనేకసార్లు రైల్ ట్రాక్ పక్కనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కాపరదారులు రైల్వే ట్రాక్ దూరంగా మూగజీవాలకు పెంచుకోవాలని సూచించినా పట్టించుకోవడంలేదని పోలీసులు అంటున్నారు.