BHPL: రేగొండ మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మొదట ఉదయం 10 గంటలకు గూడేపల్లి, జూబ్లీనగర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తారని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కనిపర్తి గ్రామంలో ముఖ్య కార్య కర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు క్యాంప్ కార్యవర్గాలు తెలిపాయి.