AP: పార్టీ లైన్దాటి మాట్లాడేవారికి జనసేన హెచ్చరికలు జారీ చేసింది. కొందరు నాయకులు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని తెలిపింది. ప్రజలు, కార్యకర్తల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడింది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Tags :