MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. రెడ్డిపల్లికి చెందిన యాదగిరి, మంజుల దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనము ఢీ కొట్టింది. ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.