GNTR: తెనాలి మండలం పెదరావూరు-కూచిపూడి మార్గమధ్యంలో గురువారం మధ్యాహ్నం ఎండుగడ్డి మోపుల ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.