ప్రకాశం: పుల్లలచెరువులో ఉన్న కాటివీరన్న చెరువు కట్టపైవున్న దిబ్బలు, బంకులు తొలగించాలని గురువారం టీడీపీ గ్రామ అధ్యక్షులు మేడికొండ అనిల్ కుమార్, ఎంపీటీసీ సభ్యుడు మేడికొండ రాధాకృష్ణలు ఈవోఆర్డీ వై.శ్రీనివాసులుకు వినతిపత్రం అందిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కట్టపై దిబ్బలు ఉండడం, మల, మూత్ర విసర్జన వల్ల నడవాలంటే తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.