VSP: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ప్రజల నుండి వినతులు తీసుకున్నారు. వివిద సమస్యలపై మొత్తం 253 వినతులు వచ్చాయన్నారు. అందులో జీవీఎంసీకి 77, రెవెన్యూ విభాగానికి 93, పోలీస్ శాఖకు 21, ఇతర విభాగాలకు 62 ఫిర్యాదులు వచ్చాయిన్నారు.