హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహంకాళి వీధివాసులు నేడు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మహంకాళి వీధికి కుళాయిల ద్వారా ఇటీవల కాలంలో సక్రమంగా తాగునీరు రావడం లేదు దీంతో మహిళలు నిరసన తెలిపారు.
Tags :