BDK: ఇల్లందు బొజ్జయిగూడెం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కలను సహకారం చేయడమే లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మార్వో, ఎంపీడీవో, పాల్గొన్నారు.