WNP: బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం సోమవారం పెద్దగూడెంలో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ ఉత్సవాలలో NGKLఎంపీ మల్లురవి,ఎమ్మెల్యే మెఘారెడ్డి,స్పోర్ట్స్ అథారిటీచైర్మన్ శివసేనరెడ్డి,డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఎంపీ మాట్లాడుతూ..ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఐక్యత ఏర్పడుతుందన్నారు
Tags :