BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలో సోమవారం నియోజకవర్గ స్థాయి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు విశేష కృషిచేసిన అమరవీరులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.