NDL: నేషనల్ హైవే అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నంది కోట్కూరు నుంచి ఆత్మకూరు వరకు హైవే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నాణ్యత లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. NHAI లో నాసిరకం మెటీరియల్ వేసిన రోడ్లపై లోకాయుక్తలో పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.