అన్నమయ్య: రాయచోటి పట్టణం టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం PTM పల్లె అభిమానులు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. సత్కారంలో పాలకొండ్రాయుడు గారి చిత్ర పఠం అందజేసి, శాలువ కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు హాజరయ్యారు.