కోనసీమ: కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరుగనున్న తెలుగుదేశం మహానాడు ఏర్పాట్లలో మంత్రి సుభాష్ గత కొన్ని రోజులుగా నిమగ్నమయ్యారు. మంత్రి సుభాష్ను డెకరేషన్, శానిటేషన్ కమిటీ కన్వీనర్గా నియమించిన నేపథ్యంలో మహానాడు ప్రధానవేదిక, ఫోటో గ్యాలరీ, స్వాగత ద్వారాలను కమిటీ సభ్యులతో కలసి చర్చించి పర్యవేక్షించారు.