ATP: అనంతపురం నగరంలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తనిఖీ చేశారు.ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సిబ్బందికి సూచించారు.