KRNL: మద్దికెర మండలంలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా నేటి లోగా ఈ-కేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ హుస్సేన్సా హెబ్ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో చౌకదుకాణాల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకులు పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి అన్నారు. రేషన్ డీలర్ల వద్ద వేలిము ద్రలు వేయాలని తెలిపారు. లేకుంటే రేషన్ నిలిపివేస్తారని చెప్పారు.