KDP: లింగాల మండలంలోని కోమన్నూతల పంచాయతీలో జరుగుతున్న పనులను ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఉపాధి వేతనదారులకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలపై అవగాహన కల్పించారు.
Tags :