KRNL: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన 11am-1pm వరకు పాలిటెక్నిక్ పరీక్ష జరుగతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షకు విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.