కృష్ణా: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుక్రవారం ఉదయం 11 గంటలకు ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో జరిగే రెవిన్యూ సదస్సులో పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు గుంటూరులో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరై రాత్రి 9.30 గంటలకు వరహాపట్నంలో స్వగృహానికి చేరుకుంటారన్నారు.