AP: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింసాత్మక చర్యలు మానుకోవాలని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ దేశమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఎదురుతిరిగితే ట్రంప్ మనపై యుద్ధానికి దిగుతారని అన్నారు. మోదీ కూడా ట్రంప్కు బానిసగా మారారని నారాయణ విమర్శించారు.