SRPT: నడిగూడెం మండలం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కాగిత రామచంద్రాపురం ఆధ్వర్యంలో అందజేస్తున్న దీర్ఘకాలిక బోనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్ రాజేష్ అన్నారు. మంగళవారం రైతు లావూరి శ్రీనివాస్కు పౌల్ట్రీ మొదటి దఫగా 7,20,000లోన్ చెక్కుని పిఎస్ఎస్ కార్యాలయంలో రైతుకు అందజేశారు.