ELR: నూజివీడు ట్రీపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ విద్యార్థులు శ్రీవాణి, క్రాంతి కుమారి, హేమలత, మమతాంజలి, మంజల మద్రాసుకు చెందిన కేసీపీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులందరినీ నూజివీడు డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ సోమవారం అభినందించారు.
Tags :