NLR: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ లను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో విద్యుత్ A.Eకి వినతి పత్రం అందజేశారు.