KKD: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించారు. సోమవారం పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీరమణితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలు భూమికి సంబంధించిన సమస్యలను వినతులు అందించారు.