CTR: సోమల మండలం కందూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1985-86 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పాఠశాలలో సమావేశమయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. అనంతరం గురువులను సన్మానించి.. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తరచూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.