కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ ఇటీవల మృతిచెందారు. ఆదివారం తిరువూరు నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయానికి వెళ్లి మంత్రిని పరామర్శించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు శేషగిరిరావు, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ హుస్సేన్, శ్రీనివాసరావు, శీను, తదితరులు పాల్గొన్నారు.