PLD: బెల్లంకొండ అడ్డరోడ్డులో నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణానికి ఆదివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. బెల్లంకొండ అడ్డరోడ్లోని కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతరావు సీతమ్మలు కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.