W.G: కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆకివీడులో ఉన్న విగ్రహానికి సందర్శించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మైలురాయిని అంటూ ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.