WGL: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి, సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, తదితర విషయాలపై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.