BHNR: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా శుక్రవారం రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎండీ అవేస్ ఉర్ రెహమాన్ చిస్తీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరుకానున్న పేర్కొన్నారు.