ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ బూచిపెల్లి వెంకాయమ్మలతో మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకట్రెడ్డి, అన్నా రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డి, మాజీ మంత్రి సురేష్ సమావేశమయ్యారు. నగరంలోనిప్రకాశం భవన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది.