KMM: మధిర మండల పరిధిలో కృష్ణాపురం గ్రామానికి చెందిన హోటల్ వ్యాపారి మనోహర్ జిల్లా కోర్టులో 47,97,983 రూపాయలకు శుక్రవారం దివాలా పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణాపురంలో మినరల్ వాటర్ ప్లాంట్ హోటల్ వ్యాపారం చేస్తూ వ్యాపార అభివృద్ధికి అధిక వడ్డీలకు అప్పుల చేసి బాధితుల ఒత్తిడి మేరకు తట్టుకోలేక ఐపి దాఖలు చేసినట్లు వారు తరపు న్యాయవాది ప్రకటనలో తెలిపారు.