ASR: కూటమి ప్రభుత్వ పాలనలో పంచాయతీల్లో అభివృద్ధి పనులకు భరోసా ఏర్పడిందని డుంబ్రిగూడ మండల పోతంగి పంచాయితీ ఎంపీటీసీ సభ్యురాలు గీత అన్నారు. ఈ సందర్భంగా తోటవలస, పంతలచింత గ్రామాల్లో ఆమె సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయతీ నిధులు మళ్లించి గ్రామాలను అభివృద్ధికి దూరం చేసిందన్నారు.