PLD: విజయవాడలో జరిగే విజన్ డాక్యుమెంట్ కార్యక్రమానికి వినుకొండ మున్సిపాలిటీలోని మెప్మా సిబ్బంది బయలుదేరి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి వినుకొండ నుంచి వెళ్తున్న మెప్మా సిబ్బంది బస్సుకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ జెండా ఊపి ప్రారంభించారు.