AP: స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ, దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది. అధికారంలోకి వచ్చిన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించాం ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేస్తుంటే తెలుస్తుంది. తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం’ అని అన్నారు.