ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. రూ.5,500 కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రయాగ్రాజ్ సంగమ్ లో పనులను, మహాకుంభ్ ఎగ్జిబిషన్ సైట్ను ప్రధాని పరిశీలించారు. కాగా.. 2025 జనవరి 13 నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరగనుంది.