AP: సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ‘పది సూత్రాలు ఒక విజన్’ పేరిట దీన్ని రూపొందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనికి శ్రీకారం చుట్టారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితం అంటూ విజన్ డాక్యుమెంట్పై సీఎం సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కూటమి నేతలు హాజరయ్యారు.