NDL: మిడుతూరు మండలంలోని కాజీపేట గ్రామానికి చెందిన సీతారామరెడ్డి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆరు లక్షల చెక్కును బుధవారం ఎమ్మెల్యే విజయ సూర్య అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags :