BHNG: యాదాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు శ్రీ రామచంద్ర మిషన్ ట్రైనర్ చేపూరి నరసింహ చారి ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న గ్రంథాలయ పాఠకులకు మెడిటేషన్ క్లాస్ నిర్వహించారు. ఉద్యోగ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాటూరి బాలేశ్వర్ చేపూరి రామకృష్ణ గ్రంథాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.