దర్శకుడిగా, హీరోగా సత్తా చాటిన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. తన బ్యానర్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాను రూపొందించనున్నాడట. ఇందులో నటి మమితా బైజు ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.