AP: అనంతపురంలో విజిలెన్స్ అహార తనిఖీ విభాగం అధికారులు మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి కల్యాణదుర్గం బైపాస్ రామ్నగర్లో ప్రైవేట్ వ్యాపారుల నుంచి పాల నమూనాలు సేకరించారు. విశాఖ అక్కయ్యపాలెం, మద్దిలపాలెంలోని పలు మిల్క్ ప్రొడక్ట్ సంస్థల్లో ఫుడ్ ఇన్స్ఫెక్టర్, అధికారులు సోదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల నమూనాలను ల్యాబ్లకు పంపించారు.