GNTR: YCP ప్రభుత్వం అంటేనే స్కాం ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆదివారం ఆమె మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొదటి 100 రోజుల్లో చేసింది కేవలం రూ.250 పెన్షన్ పెంచడమే అన్నారు. జగన్ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడపలు దాటవని దుయ్యబట్టారు.