AP: శ్రీకాకుళం జిల్లా మందస మం. పెద్దకేసుపురంలో విషాదం చోటుచేసుకుంది. జీడితోటలో పిడుగు పడి తల్లీకూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కృష్ణవేణి, యోగేశ్వరిగా గుర్తించారు. కాగా అకాల వర్షాల నేపథ్యంలో వర్షం పడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.