MLG: ములుగు పట్టణంలోని గట్టమ్మ సమీపంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు గురువారం ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, ఆరుగురిని పేకాట రాయులను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 1200నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే సహించబోమని ఎస్సై హెచ్చరించారు.