BDK: సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో గుట్ట ముసలమ్మ జాతర గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో పలు సమస్యలపై చర్చించారు.